వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమా గురించి " ఏవీ ఎస్’

                                                పత్రికా ప్రకటన 


                               వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం  సినిమా గురించి 

              బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిన ” వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం  ” చిత్రాన్ని వెంటనే నిషేధించాలి. బ్రాహ్మణ స్త్రీలను
  కించపరుస్తూ వారిని హీనంగా చూపిస్తూ ఈ సినిమా నిర్మించటం దుర్మార్గం…దుస్సాహసం…ఇది నూటికి నూరు పాళ్ళూ బ్రాహ్మణుల
  సహనాన్ని పరిక్షించటమే. ఒక్క బ్రాహ్మణ కులాన్ని మాత్రమే కాదు… ఏ కులాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు. ఈ చిత్రాన్ని
  ఎక్కడ సెన్సార్ చేసారో, ఈ టైటిల్ ను ఎక్కడి చాంబర్ మంజూరు చేసిందో వెంటనే తెలపాలి. నాగరిక సమాజంలో ఇటువంటి ధోరణులు
  తీవ్ర అభ్యంతరకరం ….రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సినిమా విడుదల కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి.  ఈ సినిమాకు సంబంధించి పత్రికలలో, ఎలెక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి ప్రకటనలు రాకుండా చూడాలి.చిత్ర   నిర్మాత, దర్శకుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. భవిష్యత్తులో   మరెవ్వరూ ఈ తరహా సినిమాలు నిర్మించకుండా అవసరమైన చట్టాన్ని
  రూపొందించాలి. ఇందుకు ఆంద్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి , దర్శకుల సంఘం కూడా సహకరించాలని విజ్ఞప్తి ….

  ఏవీయస్
  తెలుగు చలనచిత్ర నటుడు, రచయిత, దర్శకుడు …
  18 – 10 – 2012

నంది అవార్డ్స్ : ‘ప్రకాష్ రాజ్’ మరియు ;విరోధి’ యూనిట్ స్పందన

          ‘నవ’ నందికి వందనం: ప్రకాష్ రాజ్

దబాంగ్ – 2 షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..’ఇది తనకు తొమ్మిదవ నంది అవార్డ్ అన్నారు. ‘నవ’నందికి వందన మంటూ,ఎంతో సంతోషంగ ఉందని అవార్డు కమిటీ కి కృతఙ్ఞతలు తెలిపారు’. అలాగే దూకుడు చిత్ర యూనిట్ కు, అవార్డ్ గ్రహీత లందరికి అభినందనలు తెలిపారు ప్రకాష్ రాజ్.

                ‘విరోధి’ యూనిట్ స్పందన 

మేకా మీడియా అధినేత ‘విరోధి; చిత్ర నిర్మాత అనిల్ మాట్లాడుతూ..ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. అప్పుడు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఉత్తమ తృతీయ చిత్రం గ అవార్డ్ రావటం, మా దర్శకునికి  ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డ్ రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

చిత్ర కధను, నన్ను నమ్మి రిస్క్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతకు, శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు నీలకంఠ. తొలిసారిగా సంభాషణల రచయితగా అవార్డు అందు కోవటం మరింత ఆనందం గా ఉందని అన్నారు.

హీరో శ్రీకాంత్ సతీమణి ఊహ మాట్లాడుతూ..’ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో ఈ ‘విరోధి; ని నిర్మించారు శ్రీకాంత్.. ఈ రోజు నంది అవార్డు రావటం ఎంతో సంతోషం గా ఉందని, జ్యూరీ కి కృతజ్ఞతలు తెలిపారు.

Virodhi was an underrated film, much like Rushi which has won the Best Story Nandi, when it was released.  Produced by Anil Meka, the film was directed by Neelakanta.  Now, it is not new for Neelakanta to win an award.  His debut film, Show, won the National Award for Best Screeplay.  The film also won  the Best Feature Film in Telugu award.
When Neelakanta came up with a novel story, Srikanth and Anil encouraged him.  Also starring Kamalinee Mukherjee, Ajay, Kamal Kamaraju, Ahuthi Prasad, Nagineedu and others, the film told the story of how the idealism of a bold and honest journalist (played by Srikanth) is interlaced with the ideology of the naxals he comes in contact with.
Neelakanta, who has won the Best Dialogue Writer Nandi-2011, thanks the producer and Srikanth for trusting him.  The film has won the Best Third Feature Film.
Ooha, wife of Srikanth, said, “Srikanth produced the film with the intention of coming up with a good film.  We thank the jury for the award.”

‘చమ్మక్ చల్లో’ ప్ర ప్రధమ ‘దృశ్య మాలిక’ (టీజర్) విడుదల

తమిళ ‘సుందర పాండ్యన్’ ను తెలుగు లో పునర్నిర్మించనున్న ‘భీమనేని’


 తమిళ ‘సుందర పాండ్యన్’ ను తెలుగు లో పునర్నిర్మించనున్న ‘భీమనేని’

రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన ‘భీమనేని శ్రీనివాసరావు’ సుడిగాడు చిత్రం తో మరోమారు
సంచలన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం 
వహించటానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల తమిళం లో విజయం సాధించిన ‘సుందర పాండ్యన్’ రీమేక్ హక్కులను గట్టి 
పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు ‘భీమనేని’. ఈ చిత్రాన్నే తెలుగు లో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించ నున్నారు.
కధ,కధనాలు వైవిధ్యం గా ఉండే ఈ చిత్రం ను తమిళం లో దర్శకుడు, కధానాయకుడు కూడా అయిన ‘శశికుమార్’ నటించగా,ఆయన వద్ద దర్శకత్వ 
శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ ‘సుందర పాండ్యన్’ను తెర కె క్కించారు.
తెలుగు లో ఈచిత్రం లో నటించే ‘కధానాయకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి.
Director Bheemineni Srinivasa Rao, who is known for making the remakes in Tollywood is bagged another Tamil film to remake in Telugu. Recently he delivered a super hit film ‘Sudigadu’ with Allari Naresh and it is a remake of Tamil film “Thamizh Padam”.
Now the latest news is that Bheemineni Srinivasa Rao has bagged the remake rights of a recently released Tamil film “Sundarapandian”, which is a hit film in Tamil.Actor Sasikumar and Lakshmi Menon played the lead roles in Sundarapandian. Sasikumar has earlier played the lead role in the film ’Ananthapuram 1980’.Several top producers from Tollywood tried to bag the remake rights of this film and finally Bheemineni acquired for a fancy price

‘లక్కీ’ ఆడియో విడుదల చిత్రాలు